Home » Tag » Jammu and Kashmir
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత దేశంలో పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాకిస్తాన్ విషయంలో భారత్ ఏం చేయబోతుందనేదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠ.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో NIA చేతికి కీలక వీడియో అందినట్లు తెలుస్తోంది. దాడి జరిగినప్నపుడు అక్కడే ఉన్న ఓ పర్యాటకుడు ఉగ్రదాడి మొత్తాన్ని వీడియో తీసినట్టు సమాచారం.
సింధూ జలాలను భారత్ ఆపేస్తే...పాకిస్తాన్లో తీవ్ర సంక్షోభం కూరుకుపోతుంది. నీరు నిలిచిపోతే పాకిస్తాన్లోని సాగు భూములు ఎండిపోతాయి.
పహల్గాం ఉగ్ర దాడి నేపధ్యంలో భారత దర్యాప్తు సంస్థలు, నిఘా వర్గాలు సంచలన విషయాలను బయటపెట్టాయి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి పూర్తి సహకారం అందినట్టుగా దర్యాప్తులో గుర్తించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.
పహల్గాం ఎటాక్పై పాకిస్థాన్ దొంగ ఏడుపు మరోసారి బట్టబయలైంది. గుంటనక్కలా బయటికి బాధ నటిస్తూనే.. పాకిస్థాన్ అధికారులు సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా 26 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అంతలా వాళ్లు చేసిన తప్పేంటి అంటే హిందువులుగా పుట్టడం. యస్.. మీరు విన్నది నిజమే.
పెహల్గాంలో టూరిస్టుల మీద దాడికి ప్రతీకార చర్య మొదలైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. మరోపక్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అధికారులతో భేటీ అయ్యారు.
పెహల్గాం ఎటాక్ చేసిన టెర్రరిస్ట్ మొదటి ఫొటోను రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఓ వీడియోలో నిందితుడు క్యాప్చర్ అయ్యాడు. వెనక నుంచి నిందితుడి గుర్తించారు ఆర్మీ అధికారులు.
తరాలు తరలిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి. కానీ కశ్మీలో నెత్తుటి ధారలు తగ్గడంలేదు.. బుల్లెట్ల మోతలు ఆగడంలేదు. పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్తో దేశం మొత్తం మరోసారి ఉలిక్కిపడింది.
జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి తలమానికం.. ఎప్పుడు ఉగ్రవాదుల దాడులు అట్టడుగు ప్రాంతం.. ప్రతి క్షణం భారత సైన్యంతో కాపు కాసే కాశ్మీర్ వీదులు.. పాకిస్థాన్ నుంచి భారత్ లోకి చొరబడే పాక్ టెర్రరిస్టుల అరాచక చర్యలు.. ఇవే కాకుండా.. భారత దేశంలో అతి సుందరమైన ప్రాంతాలలో జమ్ముకశ్మీర్ ది ఓ అగ్రస్థానం..