ప్రత్యేకించి ఒక జిల్లాకు చెందిన నేతల వల్లే రాష్ట్ర కాంగ్రెస్ లో ఐక్యత కొరవడిందని వరంగల్ జిల్లాకు చెందిన హస్తం పార్టీ సీనియర్ నేతలు కొండా మురళి, కొండా సురేఖ దంపతులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Analysts say that the trouble for the Congress party is only in Warangal district