ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు కాగా ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.