TSPSC: టీఎస్పీఎస్సీ బోర్డులో ఏపీ వ్యక్తి.. కొత్త వివాదంలో రేవంత్ సర్కార్..
టీఎస్పీఎస్సీ బోర్డులో ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తికి చోటు కల్పించడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఏపీకి చెందిన యరబాడి రామ్మోహన్ రావు అనే వ్యక్తికి.. టీఎస్పీఎస్సీ బోర్డులో చోటు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.