1949 జూలైలో జమ్ము కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370కి అప్పటి కేంద్రం ఆమోదం తెలిపింది. రాజ్యాంగంలోని 21వ భాగంలో ఆర్టికల్ 370 ఉంది. దీని ప్రకారం జమ్ము కాశ్మీర్ భారత్లో అందర్భాగమే అయినప్పటికీ ఈ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక రాజ్యాంగం, జెండా, చట్టాలు వంటివి అమలులో ఉంటాయి.
