తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్…సంచలనాలు సృష్టిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించి…ఇటీవలే వంద రోజులు పూర్తి చేసుకున్నారు. అప్పుడే ప్రధాన మంత్రి రేసులోకి దూసుకొచ్చారు.
దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? దేశాన్ని కాపాడగల సమర్థుడైన నాయకుడు ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తూ.. తాజాగా ‘ఇండియా టుడే – సీ వోటర్’ దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’
ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోయి అగ్నిగుండంలా మారుతున్న వేళ.. అటు వాషింగ్టన్ను, ఇటు మాస్కోను ఏకకాలంలో డీల్ చేయగల ఏకైక గ్లోబల్ పవర్ భారత్ మాత్రమేనా? మాస్కో వేదికగా ఇప్పుడు సరిగ్గా అదే దృశ్యం ఆవిష్కృతమైంది.
హిమాలయ దేశంలో కొద్ది రోజులుగా జరుగుతున్న విధ్వంసమే ఇది. కోషి ప్రావిన్స్లోని సున్సారీ జిల్లాలో రెండు మత వర్గాల వేడుకల సందర్భంగా లౌడ్స్పీకర్ల వినియోగంపై వివాదం చెలరేగి ఘర్షణలకు దారితీసింది
19 రోజులు, 225 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు లా వృధా అయిపోయాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక్కరోజు కూడా సజావుగా సాగకుండానే ముగి సాయి. వెయ్యి రూపాయలు ఎవడైనా జోబు కొట్టేస్తే ఆరు నెలలు జైలు శిక్ష వేస్తాయి కోర్టులు
త్రివేది ఢిల్లీకి వచ్చినప్పుడే.. రా చీఫ్ ఎందుకెళ్లారు? హసీనా సర్కార్ పతనం, ఢాకాలో రాజకీయ మార్పుల తర్వాత ఏర్పడిన కొత్త సర్కార్తో భారత్ అధికారికంగా జరిపిన మొదటి అత్యున్నత స్థాయి సమావేశమిది.
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే ఊరూరా భారీ బహిరంగ సభలు, రోడ్షోలు, వీధి గోడలపై పోస్టర్లు, కరపత్రాలు, టీవీల్లో చర్చలు ఉండేవి. కానీ, ఈ డిజిటల్ యుగంలో రాజకీయం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
ఆంధ్రప్రదేశ్లోనూ, కేంద్రంలోనూ భుజం భుజం కలిపి నడుస్తున్న బీజేపీ, జనసేనల మధ్య తెలంగాణ రాజకీయాల్లో మాత్రం తీవ్ర విభేదాలు పొడచూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మధ్య స్నేహం వికసిస్తుంటే, తెలంగాణకు వచ్చేసరికి అది కాస్తా రాజకీయం
అగ్ని-4.. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఉగ్రదేవం వెన్నులో వణుకుపుట్టిస్తున్నది ఇదే. ఎందుకంటే, ఈ మిస్సైల్ రేంజ్ లోకి ఎంటైర్ పాకిస్తాన్ వస్తుంది. ఒడిశాలోని ఛాందీపూర్ ఐటీఆర్ కాంప్లెక్స్ నుంచి అగ్ని-4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.