Top Story: సముద్రంలో మోదీ మైండ్ బ్లాక్ ప్లాన్.. చైనాకు ఊపిరాడకుండా చేసిన భారత్..!
హిందూ మహాసముద్రంలో ఇన్నాళ్లూ చైనా సాగించిన అక్రమ ఆధిపత్యానికి శాశ్వతంగా చెక్ పెట్టేలా భారత్ ఒక ఊరమాస్ వ్యూహాన్ని అమలు చేసింది. చైనా చుట్టూ ‘రక్షణ వలయం’ బిగిస్తూ, ఆ దేశ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా సరికొత్త డిజిటల్ మరియు డిఫెన్స్ విప్లవానికి తెరతీసింది