నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కి టికెట్ ఇవ్వొద్దంటూ మెట్పల్లి, కోరుట్లలో కరపత్రాలు పంపిణీ చేశారు బీజేపీ అసమ్మతి నేతలు. మెట్పల్లి, కోరుట్లలో న్యూస్ పేపర్లలో కరపత్రాలను పంచేశారు.