కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ ను సీజ్ చేసారు అధికారులు. ఈ విషయాన్ని స్వయంగా కాకినాడ కలెక్టర్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ తనిఖీల తర్వాత కదిలిన అధికార యంత్రాంగం.. షిప్ పై చర్యలు తీసుకుంది.