బిగ్ బ్రేకింగ్: ఐఏఎస్ లకు హైకోర్ట్ షాక్

ఐఏఎస్ అధికారులకు తెలంగాణా హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే రిపోర్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది హైకోర్ట్. ఐఏఎస్ లు దాఖలు చేసిన పిటీషన్లను డిస్మిస్ చేసింది. వెంటనే అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది.

Post Published By: Vencateshg
Updated : 16 October 2024, 4:15 PM IST

Published : 
  • 16 October 2024, 4:15 PM IST

Exit mobile version