ఐఏఎస్ అధికారులకు తెలంగాణా హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే రిపోర్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది హైకోర్ట్. ఐఏఎస్ లు దాఖలు చేసిన పిటీషన్లను డిస్మిస్ చేసింది. వెంటనే అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది.