Top story: జెత్వాని కేసులో బిగ్ ట్విస్ట్.. బ్లాక్‌మెయిల్ చేసింది.. జెత్వానినే సీఐడీ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ అధికారులు విజయవాడ కోర్టులో సంచలన నిజాలతో కూడిన చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.

Post Published By: dialnews
Updated : 21 July 2026, 7:54 PM IST

Published : 
  • 21 July 2026, 7:54 PM IST

Exit mobile version