CM Jagan: జగన్‌ వైఫల్యాలపై బీజేపీ చార్జిషీట్ల దాడి.. రెండు పార్టీలకూ చెడిందా?

త్వరలో జగన్‌పై చార్జిషీట్లకు రెడీ అవుతోంది బీజేపీ. దీంతో ఇకపై బీజేపీ-వైసీపీ సమరాన్ని కూడా చూడొచ్చు. అయితే, నిజంగా రెండు పార్టీలకూ చెడిందా? ఈ పరిణామాలు దేనికి సంకేతం. నిన్నటివరకు పాలు-నీళ్లలా కలిసిపోయిన బీజేపీ-వైసీపీకి మధ్య ఇప్పుడు నిజంగానే దూరం పెరిగిందా? లేక ఇదంతా ఒట్టి డ్రామానా?

Post Published By: narender Thiru
Updated : 27 April 2023, 4:19 PM IST

Published : 
  • 27 April 2023, 4:19 PM IST

Exit mobile version