ఏపీలో 26 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది ఏపీ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. విజయనగరం జిల్లాకు హోం మంత్రి అనిత, శ్రీకాకుళం జిల్లాకు కొండపల్లి శ్రీనివాస్ ను నియమించారు.