జగన్ ను తక్కువ అంచనా వేయొద్దు, ముగ్గురు మంత్రులకు బాబు ఆదేశాలు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టీడీపీ నేతలు అశోక్ బాబు, వర్ల రామయ్య సమావేశం అయ్యారు.