విజయసాయి రెడ్డికి పరువు లేదు, పరువు లేని వ్యక్తి విజయ సాయి రెడ్డి అంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేసారు. మానవ విలువలు తెలియని వ్యక్తి విజయసాయి రెడ్డి అని… నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ మండిపడ్డారు.