గత అయిదేళ్లుగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పలువురిపై కూటమి సర్కార్ తీవ్ర చర్యలకు దిగుతోంది. తాజాగా సినీ నటులు, దర్శకులపై కూడా కేసులు నమోదు అయ్యాయి.