టాలీవుడ్ విలక్షణ నటుడు, రచయిత మరియు దర్శకుడు పోసాని కృష్ణమురళి మరోసారి వార్తల్లో నిలిచారు. తనదైన ముక్కుసూటి తనంతో, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచే పోసాని, తాజాగా తన కొత్త సినిమా ‘
గుంటూరు జిల్లా జైలు నుంచి బెయిల్ పై విడుదలైన పోసాని కృష్ణమురళి..గత 24 రోజులుగా రాష్ట్రlo పలు ప్రాంతాల్లోని జైళ్లలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని..ఫిబ్రవరి 26న హైదరబాద్ లో పోసాని ఇంట్లో అరెస్ట్ చేసిన పోలీసులు..
చంద్రబాబు పవన్ కళ్యాణ్పై అనుచి వ్యాఖ్యల కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరయ్యింది. ఈ వ్యవహారంలో పోసాని మీద మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, పోసాని కృష్ణమురళికి ఏమయింది ? ఆ లుక్కేంటి ? ఆ నెరసిన గడ్డం ఏంటి ? మేకప్ తో తమ ఏజ్ ను దాచి పెట్టేశారా ? జైలుకు వెళ్లాక ఇద్దరి నేతల వ్యవహారశైలి మారిపోయిందా ? గుర్తు పట్టలేని విధంగా మారిపోవడానికి కారణాలు ఏంటి ?
టాలీవుడ్ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో టిడిపి నేతలపై అలాగే దళితులపై ఆయన చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పోలీసులు…
ఏపీ రాజకీయాలల్లో ముందు నుంచి కూడా సినిమా వాళ్ళ ప్రభావం ఎక్కువగానే ఉంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో సినిమా వాళ్ళు చాలామంది రాజకీయాలు చేస్తున్నారు
ఏపీలో రెడ్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల గురించి మాట్లాడటం గాని రాజకీయాల్లో ఉండటం గాని చేయను అంటూ… గుడ్ బై చెప్పారు.
గత అయిదేళ్లుగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పలువురిపై కూటమి సర్కార్ తీవ్ర చర్యలకు దిగుతోంది. తాజాగా సినీ నటులు, దర్శకులపై కూడా కేసులు నమోదు అయ్యాయి.
2019లో వైసీపీలో చేరిన నటుడు అలీకి మొదట్లో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి దక్కుతుందనీ… ఆ తర్వాత ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభకు పంపుతారని రకరకాల ఊహాగానాలు వచ్చాయి.