బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. హనుమాన్ జయంతి సందర్భంగా నల్గొండలో శోభాయాత్రలో పాల్గొన్న ప్రవీణ్.