ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని కేసులో డీజీ హోదాలో ఉన్న పీ ఎస్ ఆర్ ఆంజనేయులును సస్పెండ్ చేసింది ప్రభుత్వం. జీవో నెంబర్ 1590పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేసారు. సస్పెన్షన్ కు గల కారణాలను ప్రభుత్వం వివరిస్తూ జీవో విడుదల చేసింది.