విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తడంతో సిఎం చంద్రబాబు అధికారులను పరుగులు పెట్టిస్తున్న సమయంలో కొందరు అధికారుల తీరు ఇప్పుడు సిఎంకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వరద సహాయ చర్యలపై మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
