సజ్జలపై సిఐ సంచలన కామెంట్స్

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో విచారణకు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి హాజరు అయ్యారు. మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు సజ్జలను విచారించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.

Post Published By: Vencateshg
Updated : 17 October 2024, 6:10 PM IST

Published : 
  • 17 October 2024, 6:10 PM IST

Exit mobile version