తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో విచారణకు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి హాజరు అయ్యారు. మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు సజ్జలను విచారించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.