Bandar Port: మూడోసారి బందరుపోర్టు శంకుస్థాపన.. ఏపీలో విచిత్ర రాజకీయాలు.. నిర్మించేది లేదా?
బందరు పోర్టు అక్కడి ప్రజల దశాబ్దాల కల. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పోర్టు నిర్మాణానికి మొదటిసారి శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు 2019లో ఈ పోర్టుకు రెండోసారి శంకుస్థాపన చేశారు. జగన్ ఈ పోర్టుకు మూడోసారి శంకుస్థాపన చేశారు.