సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలను ప్రతిపక్షాలు సీరియస్గానే తీసుకున్నాయి. కేసీఆర్ను రెండు చోట్లా ఓడిస్తే.. బీఆర్ఎస్కు గట్టిగా చెక్ పెట్టొచ్చని నమ్ముతున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. గజ్వేల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు.

Telangana Pradesh Congress Committee President Revanth Reddy once again made controversial comments that KCR is not a Telangana person KCR is an immigrant from Bihar