అక్కినేని ఫ్యామిలీ మంత్రి కొండా సురేఖపై కోర్ట్ లో పరువు నష్టం దావా వేయగా దానిపై కాంగ్రెస్ న్యాయ విభాగం స్పందించింది. కాంగ్రెస్ లీగల్ సెల్ నుంచి తిరుపతి వర్మ మీడియాతో మాట్లాడారు. మంత్రిపై కొండా సురేఖ పై దాఖలు చేసిన నాగార్జున పిటిషన్ నిలబడదని అనుకుంటున్నామన్నారు.