అధికారుల పేర్లు నోట్ చేసుకున్న పవన్, మూడినట్టే ఇక…!
కాకినాడ పోర్ట్ లో అక్రమ రేషన్ బియ్యం దందాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఎంతమంది అధికారులు ఇన్ని చెక్ పోస్ట్ లు ఉండగా రేషన్ బియ్యం పోర్టు లోపలికి ఎలా వచ్చాయో అధికారులను పవన్ నిలదీశారు.