బ్రేకింగ్: మహా సీఎంగా ఫడ్నవీస్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేసారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో షిండే, ఆయన డిప్యూటీలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లతో కలిసి గవర్నర్‌ను కలిసారు.

Post Published By: Vencateshg
Updated : 26 November 2024, 1:37 PM IST

Published : 
  • 26 November 2024, 1:37 PM IST

Exit mobile version