తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతలు చేసిన దాడిపై పోలీసులు విచారణను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు హైకోర్ట్ లో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా దానిని కోర్ట్ కొట్టేసింది.