FILES MISSING: తెలంగాణలో మాయమవుతున్న ఫైల్స్.. పశుసంవర్థక శాఖలో ఫైల్స్ చోరీ.

హైదరాబాద్, మాసబ్‌ట్యాంకులో ఉన్న పశుసంవర్థక శాఖకు సంబంధించిన కొన్ని కీలక ఫైళ్లు కనిపించడం లేదు. ఈ శాఖకు సంబంధించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీసులో కీలకమైన ఫైళ్లు మాయం అయినట్లు అధికారులు గుర్తించారు

Post Published By: narender Thiru
Updated : 9 December 2023, 8:33 PM IST

Published : 
  • 9 December 2023, 8:33 PM IST

Exit mobile version