Spl story:మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత.!
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, ఒక సారి ఎంపీగా పని చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ సుదీర్ఘంగా ఉద్యమాన్ని చేశారు.