పెళ్లాం చెప్తే వినాలి! భార్య మాట విని 25 కోట్లు గెలిచాడు

జీవితంలో ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో ఎవరు చెప్పలేరు. కొంత మంది ఓవన్ నైట్ లో కోటీశ్వరులైపోతుంటారు. తాజాగా, కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్‌ పాషా అనే బైక్ మెకానిక్ అలాగే కోటీశ్వరుడిగా మారి ట్రెండ్‌ అవుతున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 12 October 2024, 12:31 PM IST

Published : 
  • 12 October 2024, 12:31 PM IST

Topics : 

Exit mobile version