గత నెల రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం అవుతోన్న హీరోయిన్ జేత్వాని వ్యవహారంలో విచారణ పూర్తయింది. ఇందులో ఐపిఎస్ అధికారుల పాత్రను సాక్ష్యాలతో సహా బయటపెట్టారు పోలీసులు. ఈ మేరకు ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా సమర్పించారు.