PM MODI: అవిశ్వాసం పెట్టి ఏం సాధించారు..? రాబోయేది మా ప్రభుత్వమే..! ప్రతిపక్షాలకు మోదీ కౌంటర్

మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం సాయంత్రం ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Post Published By: narender Thiru
Updated : 10 August 2023, 8:43 PM IST

Published : 
  • 10 August 2023, 8:43 PM IST

Exit mobile version