parliament: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. వాడివేడిగా సాగనున్న చర్చ
ఈ సమావేశాల్లో 31 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మణిపూర్ హింస, ఢిల్లీ ఆర్డినెన్స్, యూసీసీ బిల్లుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గత సమావేశాలకు భిన్నంగా ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాడబోతున్నాయి.