దేశానికి భారత్గా నామకరణం చేయాలని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం తీర్మానం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.