భారత్ , పాక్ హైవోల్టేజ్ క్లాష్ టికెట్ ధర రూ.4 లక్షలు
ప్రపంచ క్రికెట్ లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కు ఉండే క్రేజే వేరు.. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే క్రికెట్ అభిమానులకు పండగే…కేవలం రెండు దేశాల అభిమానులే కాదు మిగిలిన దేశాల ఫ్యాన్స్ కూడా ఈ హైవోల్టేజ్ ఫైట్ కోసం ఎదురుచూస్తుంటారు.