ఖమ్మంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సభలో కాంగ్రెస్ అనేక హామీలు గుప్పించింది. ముఖ్యంగా కర్ణాటక తరహా పథకాల్ని అమలు చేయాలి అనుకుంటున్నట్లు చెప్పింది. కానీ, తెలంగాణలో వీటి అమలు సాధ్యమేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
