చంద్రబాబు నివాసం పై దాడి ఘటనలో కర్త.కర్మ క్రియ మొత్తం జోగి రమేష్ అని పోలీసుల విచారణలో వెల్లడి అయింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న పాలడుగు దుర్గాప్రసాద్ ని పోలీసులు కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.