ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపిన సీజ్ ది షిప్ వ్యవహారంలో కాకినాడ కలెక్టర్ కీలక ప్రకటన చేసారు. స్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని పరోక్షంగా చెప్పేశారు.