త్వరలో జరగబోయే అసెంబ్లీ పోల్స్ ద్వారా మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో చక్రం తిప్పాలని కవిత భావిస్తున్నారట. ఈక్రమంలో తనకు రెడ్ కార్పెట్ పరిచేలా ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ కోసం వెతుకుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో యాక్టివ్గా పర్యటిస్తున్నారు.
