తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కనపడుతోంది.