Mudragada Padmanabham: గుడివాడతో ముద్రగడ భేటీ.. వైసీపీలో చేరిక లాంఛనమేనా..?

కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురువారం ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో భేటీ అయ్యారు. విశాఖపట్నంలో వీరిద్దరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముద్రగడ తన వైసీపీ చేరికపై చర్చించినట్లు తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 28 July 2023, 12:27 PM IST

Published : 
  • 28 July 2023, 12:27 PM IST

Exit mobile version