35 యేళ్ళుగా చంద్రబాబుని కుప్పంలో గెలిపిస్తున్నారు.. ఈసారి ఆయనకు రెస్ట్ ఇద్దాం.. నేను నిల్చుంటా.. నన్ను గెలిపిస్తారా.. అంటూ సరదాగా మాట్లాడారు నారా భువనేశ్వరి. అంతే వైసీపీ లీడర్లు రెచ్చిపోయారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ వైసీపీకి ప్రచార అస్త్రాలుగా మారిపోయాయి.
