స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేయడంతో టీడీపీ శ్రేణులు డీలా పడిపోయాయి. దీంతో టీడీపీలో జోష్ నింపేందుకు నిజం గెలవాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.