Parliament Session: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. బలం లేకున్నా సిద్ధమవుతున్న విపక్షాలు

ప్రధాని మోదీ మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రకటన చేయకపోవడానికి నిరసనగా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. బుధవారమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Post Published By: narender Thiru
Updated : 26 July 2023, 9:11 AM IST

Published : 
  • 26 July 2023, 9:11 AM IST

Exit mobile version