PM MODI: ఇండియా ఎప్పటికీ ప్రతిపక్షంలోనే.. విపక్ష కూటమిపై మోదీ ఘాటు వ్యాఖ్యలు..
మణిపూర్లో ప్రభుత్వం వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సభ సాగడం లేదు. సభాకార్యకాలాపాలకు అంతరాయం కలుగుతుండటంతో ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదని, ప్రతిపక్షాల తీరు మారలేదని విమర్శించారు.