మోడీ స్పీచ్ ఆసాంతం కాంగ్రెస్పై దాడిగా సాగింది. ఇండియా కూటమిపై మోడీకి భయం పట్టుకున్నట్లు కనిపించింది. విపక్షాలు పదే పదే మోడీని టార్గెట్ చేస్తే, ఇండియా కూటమిని ప్రధాని టార్గెట్ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని మేకపోతు గాంభీర్యాన్ని సభలో ప్రదర్శించే ప్రయత్నం చేశారు.
