ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన వాళ్ళలో.. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఒకరు. ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.