పేదల నాయకుడు పొన్నం ప్రజలతో మమేకం…ప్రజాశ్రేయస్సుకు అంకితం

తెలంగాణ కోసం ఉద్యమించారు..సొంత పార్టీతోనే విభేదించారు. ప్రజల ఆకాంక్షలను అధిష్ఠానానికి వినిపించారు. కాదంటే…పార్టీకి తీవ్రనష్టమేనని హెచ్చరించారు. నిత్యం ప్రజల్లో ఉండే ఆ సీనియర్ నేత…పదవుల కోసం పాకులాడలేదు. కష్టపడి పని చేశారు. ఫలితాన్ని అధిష్ఠానానికి వదిలేశారు.

Post Published By: Vencateshg
Updated : 30 November 2024, 2:00 PM IST

Published : 
  • 30 November 2024, 2:00 PM IST

Exit mobile version