ఒక వైపు ఇండియా హెచ్చరికలు.. మరోవైపు పాక్ మేకపోతు గాంభీర్య ప్రకటనలు.. ఇంకోవైపు టెర్రరిస్టుల బరితెగింపు ప్రకటనలు.. వీటన్నిటి నేపథ్యంలో ఆల్ మోస్ట్ వార్ నడుస్తున్నట్లే అనిపిస్తోంది.