ఎన్నికల సమయంలో వివిధ పార్టీల మద్దతు తీసుకుంది కాంగ్రెస్. కొన్ని పార్టీలకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించగా.. మరికొన్ని పార్టీలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని ఒప్పించారు. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపించారు.
