Kodandaram, Revanth Reddy : కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన తెలంగాణ జన సమితి పార్టీ.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసేపటి క్రితం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో ఉద్యమ నేత టీజేఎస్ పార్టీ అధ్యక్షులు కోదండరాంతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు, బోసు రాజు సమావేశం అయ్యారు. ఈ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకే కోదండ రామ్ తో భేటీ అయ్యామని చెప్పారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి.